YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కోవిడ్ సెంటర్ లో కరోనా రోగి ఆత్మహత్య

కోవిడ్ సెంటర్ లో కరోనా రోగి ఆత్మహత్య

కోవిడ్ సెంటర్ లో కరోనా రోగి ఆత్మహత్య
నెల్లూరు 
నెల్లూరు జిల్లా హస్పిటల్ లోని కోవిడ్ సెంటర్ లో దారుణ ఘటన చోటు చేసుకోంది..రాష్ట్ర కోవిడ్ హాస్పిటల్ లో గుర్తింపు పొందిన జీజీహెచ్ లో మూలపేట కి చెందిన  కరోనా బాధితురాలు పరమేశ్వరమ్మ ఆత్మహత్య చేసుకుంది.. ఓ కరోనా బాధితురాలు వైద్యం అందించే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో చీర కొంగుతో ఉరివేసుకొని మరణించడం చూసేవారిని కన్నీటి పర్యంతం చేసింది... జి జి హెచ్ లో ఎంతో మందిని పర్యవేక్షణ కోసం పెడుతున్నామని చెబుతున్న అధికారులు మాటలకు.. వాస్తవ రూపం కి చాలా తేడా ఉంటుంది... కరోనా బారినపడ్డ పరమేశ్వరమ్మ కు వాంతులు తగ్గకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని అక్కడ డాక్టర్లు చెబుతున్నారు...కరోనా సోకిన వారిని సమాజం,కుటుంబ సభ్యులు ఎంతగ దూరం పెడుతూ,మానసికంగ ఎంత అవమానిస్తున్నారో తెలిపే ఘటనలు అనేకం జరుగుతున్న ప్రభుత్వాలు కరోనా అంటే దెయ్యాం,భూతం ల ఇంక ప్రచారం చేయడం,కరోనా రోగులు నేరాలు,పాపలు చేసిన వారితో సమానం అన్న సమాజం తీరు మాయమైపోతున్నాడమ్మ మనిషన్న వాడు అన్న పాటను నిజం చేస్తున్నాయి..

Related Posts