YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అరుణాచల్ ప్రదేశ్లో భూకంపం రిక్టర్ స్కేలుపై 4.8 గా నదు

అరుణాచల్ ప్రదేశ్లో భూకంపం రిక్టర్ స్కేలుపై 4.8 గా నదు

ఇటా నగర్  సెప్టెంబర్ 17
 అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పంగిన్ వద్ద గురువారం ఉదయం 11.41 గంటలకు భూకంపం సంభవించింది. పంగిన్ ప్రాంతానికి ఉత్తరాన 823 కిలోమీటర్ల దూరంలో సంభవించిన భూకంపం వల్ల ప్రజలు భయాందోళనలు చెందారు. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది. ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.8 గా నమోదైంది. ఈ భూప్రకంపనలతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఏడాది అరుణాచల్  ప్రదేశ్ తో పాటు తూర్పు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తరచూ భూప్రకంపనలు సంభవిస్తుండటంతో ప్రజలు భయపడుతున్నారు.

Related Posts