YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

దేవతా ప్రతిమలు ధ్వంసం

దేవతా ప్రతిమలు ధ్వంసం

గుంటూరు సెప్టెంబ‌ర్ 21, 
గుంటూరు జిల్లా  వెల్దుర్తి మండలం వెల్దుర్తి గ్రామం లో...వెల్దుర్తి నుండి గుండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలను దుండగులు ద్వంసం చేసారు.. ఈ దేవాలయం ఊరికి చివర కొండ పై ఉంటుంది. సాధారణంగా అక్కడ ఆదివారం నాడు  భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.. మిగిలిన రోజుల్లో చాలా తక్కువ మంది భక్తులు వస్తుంటారు.  ఒక్కోసారి  అసలు ఎవరూ వెళ్ళని పరిస్థితులుంటాయి.  అలాంటి సమయంలో ఎవరూ లేకుండా చూసి, దుండగులు ఈ పని చేశారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఆదివారం  గుడికి వెళ్లిన భక్తులకు దేవతా ప్రతిమలు ధ్వంసం కావడం కలపించాయి. దాంతో కలకలం రేగింది. పోలీసులు రంగంలోకి దిగారు.

Related Posts