YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మంత్ర కొడాలి నానిపై పిర్యాదు

మంత్ర కొడాలి నానిపై పిర్యాదు

ఏలూరు సెప్టెంబర్ 22 
ఏపీ మంత్రి కొడాలి నాని పై పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు త్రి టౌన్ పోలీస్ స్టేషన్ లో బీజేపీ నాయకులు పిర్యాదు చేసారు. హిందూ దేవుళ్లపై మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తూ  నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మొదట  స్థానిక ఆంజనేయ స్వామి వారి వద్ద బీజేపీ నాయకులు వినతిపత్రం పెట్టారు. అనంతరం ర్యాలీగా త్రి టౌన్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి స్టేషన్ లో మంత్రి కొడాలి నాని పై బీజేపీ నాయకులు పిర్యాదు చేసారు. ఆంజనేయ స్వామి చెయ్యి విరిగితే ఏమవుతుంది అన్న కొడాలి నాని తిరుపతి వెళ్లి గుండు ఎందుకు కోట్టించు కుంటున్నారని బీజేపీ నేతలు ప్రశ్నించారు.  రాష్ట్ర ప్రభుత్వం కొడాలి నాని ని మంత్రి పదవి నుంచి తొలగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

Related Posts