YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

డ్రగ్స్ కలకలం... తెరపైకి మహేష్ భార్య నమ్రత పేరు!

డ్రగ్స్ కలకలం... తెరపైకి మహేష్ భార్య నమ్రత పేరు!

హైదరాబాద్ సెప్టెంబర్ 22  
బాలీవుడ్ డ్రగ్స్ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. ఇప్పటికే పలువురు నటీనటుల పేర్లు బయటకు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే పేరు బయటకు రావడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ పేరు తెరపైకి వచ్చింది. కొన్ని జాతీయ ఛానెల్స్ డ్రగ్స్ కేసులు నమ్రత పేరును ప్రస్తావించాయి దాంతో టాలీవుడ్ ఒక్క సారిగా షాక్ కు గురైంది. కొంతకాలంగా డ్రగ్స్ కేసులో ఒక్కొక్క పేరు బయటకు వస్తుంది.  తాజాగా బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నమ్రతా శిరోద్కర్ పేరు తెరపైకి రావడం సంచలనం రేపుతోంది. . కొద్దిరోజులుగా బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న డ్రగ్స్‌ కేసులో ఒక్కొక్కటిగా కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. అపేపట్కో , రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, దీపికా మేనేజర్ కరిష్మా పేర్లు వినిపించాయి. తాజాగా టాలీవుడ్ సుపర్ స్టార్... మహేష్ బాబు భార్య నమత్ర శిరోద్కర్ పేరుకూడా తెరపైకి వచ్చింది. సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్సీబీ... రియాను ప్రశ్నించింది. ఆమె 25 మంది పేర్లు బయటపెట్టిందని ప్రచారం జరిగింది. అప్పటినుంచి ఒక్కొక్కటిగా కొత్త పేర్లు బయటపడుతున్నాయి.

Related Posts