YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మత కలహాలకు కుట్ర

మత కలహాలకు కుట్ర

విశాఖపట్నం సెప్టెంబ‌రు 26
సింహాచలంలో వరాహ లక్ష్మి నరసింహా స్వామి వారిని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ శనివారం దర్శించుకున్నారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర్రంలో మతకలహాలు సృష్టించేందుకు కుట్ర జరుగుతోంది. మతాల వివాదాల ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలిగించి అల్లకల్లోలం సృష్టించాలని చూస్తున్నారని అయన అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మత కలహాలను అజెండాగా పెట్టుకున్నారు. ఆయనకు అనుకూలంగా ఉన్న కొన్ని పార్టీలు సహకరిస్తున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు ఈ ఆటలు సాగవు. మత కల్లోలంపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రాన్ని కోరామని అయన వెల్లడించారు.

Related Posts