YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కృష్ణా వరద ఉదృతిని పరిశీలించిన మంత్రి 

కృష్ణా వరద ఉదృతిని పరిశీలించిన మంత్రి 

కృష్ణా వరద ఉదృతిని పరిశీలించిన మంత్రి 
అమరావతి 
ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది వరద ఉదృతిని రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ ఏ యండి ఇంతియాజ్, శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, సింహాద్రి రమేష్ లు సోమవారం ఉదయం పరిశీలించారు. మంత్రి పేర్ని మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం కృష్ణా నది వరద పరిస్థితిని ఎదుర్కునేందుకు అధికారులను, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందస్తు చర్యలకు సన్నద్ధంగా వున్నామని అన్నారు. రాను రాను వరద ఉధృతి తగ్గే అవకాశం ఉంది.అయిన లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం.  పరిస్థితులను చక్కదిద్దేందుకు యంత్రంగం కృషి చేస్తోందని వెల్లడించారు.

Related Posts