YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో గాంధీ జయంతి

విశాఖలో గాంధీ జయంతి

విశాఖపట్నం అక్టోబ‌ర్ 2, 
విశాఖలో వైసీపీ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది. విశాఖ జీవిఎంసీ గాంధీ విగ్రహాం వద్ద గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మహాత్మా గాంధీ చెప్పిన  సిద్ధాంతాలను రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ అనుసరిస్తున్నారని, గ్రామ స్వరాజ్యమే ద్యేయంగా ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని చెప్పారు. వైసీపీకి పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని, పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేయాలన్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలన చూసి చాలా మంది శాసనసభ్యులు సుముఖంగా ఉన్నారని అన్ఆరు. పార్టీ ఆశయాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి  నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. మహాత్ముని ఆశయాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తూచా తప్పకుండా అమలుచేస్తున్నారని, పేదల కోసం నవరత్నాలు సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని అన్నారు.

Related Posts