YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

బస్సులో గొంతు కోసుకున్న యువకుడు

బస్సులో గొంతు కోసుకున్న యువకుడు

బస్సులో గొంతు కోసుకున్న యువకుడు
విశాఖపట్నం 
విశాఖపట్నం లంకెల పాలెం జంక్షన్ దగ్గర యువకుడు షేక్అలీషా (25) గొంతు కోసుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన  అలీషా
స్వగ్రామం ద్రాక్షారామంకు బస్సులో వెళ్తుండగా అలీషాకు కరోనా ఉందని అతపి స్పేహితుడు  ప్రయాణీకులకు తప్పుడు సమాచారం ఇచ్చాడని సమాచారం. దాంతో అతడిని
లంకెలపాలెం దగ్గర బస్సులో నుంచి దించివేసారు. మనస్తాపానికి గురైన అలీషా...
 ఆవేదనలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితుడిని అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు.

Related Posts