YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబును విమర్శించే స్థాయి మంత్రి అనిల్ కు లేదు

చంద్రబాబును విమర్శించే స్థాయి మంత్రి అనిల్ కు లేదు

కర్నూలు అక్టోబరు 19          
కర్నూలు జిల్లా టిడిపి నేతలు వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు .తుంగభద్రా నదీ పుష్కరాల సందర్బంగా ఏర్పాట్లుపై సమీక్షించేందుకు వచ్చిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు టిడిపి నేత వెంకటేశ్వర్లు మాట్లాడుతతూ తుంగభద్రా పుష్కరాల నేపద్యంలో ఏర్పాట్లుపై సమీక్షించకుండా చంద్రబాబుపై విమర్శలు చెయ్యడమే పనిగా మంత్రులు వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబును విమర్శించే స్ధాయి అనిల్ కుమార్ కు లేదని అన్నారు. సమస్యలపై స్పందిచకుండా చంద్రబాబునే టార్గెట్ గా చేసుకొని వ్యవహరిస్తున్నారని, ప్రజలు వైసీపీ తీరుపై అసహనంతో ఉన్నారని చెప్పారు.

Related Posts