YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ముంబై కి మొదటి విజయం..!!

Highlights

  • మ్యాన్ అఫ్ ది మ్యాచ్ - రోహిత్ శర్మ 
  • ఒంటరి పోరాటం చేసిన కోహ్లీ 
  • మూడు వికెట్లు తీసిన కృనల్ పాండ్య
 ముంబై కి మొదటి విజయం..!!

ముంబై : ముంబై వేదికగా నిన్న ముంబై ఇండియన్స్ రాయల్ చల్లేంజర్స్ బెంగళూరు తో తలపడింది. మొదట బ్యాటింగ్ కి దిగిన ముంబై నిర్ణిత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. రోహిత్ శర్మ రెచ్చిపోయి ఆడడం తో బారి స్కోర్ సాధించింది. తరువాత బ్యాటింగ్ కి వచ్చిన బెంగళూరు నిర్ణిత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేసింది. కోహ్లీ రాణించిన మ్యాచ్ గెల్వలేకపోయింది. ఈ సీజన్ లో ముంబై మొదటి విజయం తమ ఖాతా లో వేసుకుంది.
 

Related Posts