YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

ఎస్వీబీసీ ట్రస్టుకు  రూ.10 లక్షలు విరాళం తిరుమల,  

ఎస్వీబీసీ ట్రస్టుకు  రూ.10 లక్షలు విరాళం తిరుమల,  

ఎస్వీబీసీ ట్రస్టుకు  రూ.10 లక్షలు విరాళం
తిరుమల,  
ఒడిశాకు చెందిన శివం కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి తిరుపతికి చెందిన వై.రాఘవేంద్ర  రూ.10 లక్షలు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్కు విరాళంగా అందించారు. తిరుమల అదనపు ఈవో బంగ్లాలో బుధవారం ఉదయం దాత ఈ విరాళం డిడిని అదనపు ఈవో  ఏ.వి.ధర్మారెడ్డికి అందచేశారు.

Related Posts