YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన సీఎం జగన్

పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన సీఎం జగన్

విజయవాడ అక్టోబర్ 21 
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినం’లో సీఎం  వైయస్ జగన్  మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అమరవీరులకు నివాళులు అర్పించారు.  తరువాత పోలీసులు పై రచించిన 'అమరులు వారు' పుస్తకాన్ని అయన ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో  ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్,  మంత్రులు మేకతోటి సుచరిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని గారు, సీఎస్ నీలం సాహ్ని,  డీజీపీ గౌతం సవాంగ్,  ఉన్నతాధికారులు పాల్గోన్నారు.

Related Posts