YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విజయవాడ ప్రదాన రహదారి పై రాస్తోరోకో

విజయవాడ ప్రదాన రహదారి పై రాస్తోరోకో

 భద్రాద్రి జిల్లా:అన్నపురెడ్డిపల్లి మండలం గుంపిన కట్టుగూడెం గ్రామంలో ఒక 20 రోజులు గా నీళ్లు రవటంలేదు అని SC కాలనీ వాసులు కొత్తగూడెం to విజయవాడ ప్రదాన రహదారి పై రాస్తోరోకో చేశారు,వీరికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ వారు కూర్చొని నిరసన తెలిపారు, భారీగా ట్రాఫిక్ జామ్ ఐనది

Related Posts