YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు ఆంధ్ర ప్రదేశ్

నలుగురు ఆత్మహత్య

నలుగురు ఆత్మహత్య

కర్నూలు జిల్లాలో విషాద జరిగింది. రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకుఒడిగట్టారు. పాణ్యం మండలం కొల్లూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతులు నంద్యాల రోజాకుంటకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబంగా పోలీసులు గుర్తించారు. ఆర్ధిక సమస్యలతో  వారు ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రైల్వే ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Related Posts