YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు తెలంగాణ

కుటుంబం మిస్సింగ్

కుటుంబం మిస్సింగ్

నిజామాబాద్ జిల్లాలో ఒక కుటుంబం  మిస్సింగ్ మిస్టరీ గా మారింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్య మయ్యారు. గత నెల 30 న ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4 వ టౌన్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదయ్యింది. నగరం లోని గాయత్రి నగర్ కు చెందిన సందీప్, అతని భార్య ప్రియాంక, తమ్ముడు శ్రీకాంత్ సహా నాలుగేళ్ల కొడుకు ఆర్య అదృశ్య మయ్యారు. అయితే ఆర్థిక సమస్యలు అప్పుల వల్లే ఊరు విడిచి పారి పోయి ఉంటారని అనుమానిస్తు న్నారు

Related Posts