YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

త్వరలో ప్రజా ఉద్యమం

త్వరలో ప్రజా ఉద్యమం

జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండకట్టేందుకు త్వరలో ప్రజా ఉద్యమం చేపతామని ఏలూరు టీడీపీ పార్లమెంట్  అధ్యక్షుడు గన్ని వీరాంజనీయులు అన్నారు.. ఏలూరు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబు కి మంచి పేరు వస్తుందనే అక్కసితో చంద్రబాబు కట్టిన ఇళ్ల ను జగన్ లబ్ధిదారులకు ఇవ్వడం లేదని ఆయాన విమర్శించారు.మోటర్లకు మీటర్లు బిగించదాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోందని సీఎం జగన్ రైతులను మోసం చేస్తున్నారని అని అన్నారు..పాదయాత్ర లు చేస్తున్న వైసీపీ గ్రామ పంచాయతీ రోడ్లు, ఆర్.అండ్.బి రోడ్లలో పాదయాత్ర చేస్తే ప్రజా వ్యతిరేకత అంటే ఏంటో తెలుస్తుందని గన్ని అన్నారు. చంద్రబాబు అభివృద్ధి అడ్డుకుంటున్నారని, కొంటి సాకులు చెప్పుతూ జగన్ కాలంగడుపుతున్నారని గన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు టీడీపీ ఇంచార్జ్ బడేటి చంటి తదితరులు పాల్గొన్నారు.

Related Posts