YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

12,13న తుగ్గలి మండలంలో ఎమ్మెల్యే పాదయాత్ర - వైసీపీ నేత మోహన్ రెడ్డి

12,13న తుగ్గలి మండలంలో ఎమ్మెల్యే పాదయాత్ర -  వైసీపీ నేత  మోహన్ రెడ్డి

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎం.ఎల్.ఏ నిమ్మల రామ నాయుడు విలేకర్ల సమావేశం లో మాట్లాడుతూ వై.సి.పి ప్రభుత్వం పై మండి పడ్డారు . నంద్యాల లో సలాం   కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే కనీసం పట్టించు కోకుండా పాద యాత్రల పేరు తో సంబరాలు చేసుకుంటూరన్నారు.  సలాం కుటుంబ ఆత్మహత్య ప్రభుత్వ హత్యగానే పరిగణించాలని,  జగన్ ఫ్యూడల్ మనస్తత్వంతో దళితుల, మైనారిటీలపై దాడులకు ఉసికొల్పుతున్నాడని  దళితులు, మైనార్టీల ప్రాణాలంటే జగన్ కు లెక్కలేద దళితులు, మైనార్టీల హత్యలు,దాడులపై జగన్ కనీసం స్పందించడం లేదంట్టు  మైనార్టీలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు .

Related Posts