YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కోటి కాంతులు నింపాలి

కోటి కాంతులు నింపాలి

అమరావతి నవంబర్ 13 
ప్రజల జీవితాల్లో దీపావళి కోటి కాంతులు నింపాలని  సీఎం  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అకాంక్షించారు. ప్రతి ఇంటా  ఆనందాల దీపాలు వెలగాలని అయన అన్నారు. దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.  చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.  ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Related Posts