YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

నగదు స్వాధీనం

నగదు స్వాధీనం

విజయవాడ నవంబరు 15 
కృష్ణాజిల్లా  గరికపాడు చెక్ పోస్ట్ వద్ద చిల్లకల్లు దగ్గర పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎస్సై  మహా లక్ష్మణుడు వాహనాల తనిఖీ చేస్తుండగా ఏ విధమైన అనుమతులు పత్రాలు లేకుండా వాహనంలో తరలిస్తున్న నగదును గుర్తించారు. దాంతో  80 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నగదు తరలిస్తున్న వ్యక్తి సికింద్రాబాద్ కు చెందిన మహమ్మద్ బాద్షా లష్కర్ గా గుర్తించారు. నగదు స్వాధీనం చేసుకుని  ధ్రువీకరణ నిమిత్తం ఆదాయపు పన్ను శాఖ వారికి పంపించారు.

Related Posts