YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

విశాఖపట్నం  డిశంబర్ 01
జీవీఎంసీ 79 వ వార్డు పరిధిలో గల దేశపాత్రునిపాలెం లో జనసేన పార్టీ కార్యాలయాన్ని  జనసైనికులందరు ఇష్టపడి, కష్టపడి నిర్మించుకున్న  జనసేనపార్టీ కార్యాలయాన్ని, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు  తమ్మిరెడ్డి శివ శంకర్ మరియు జనసేన పార్టీ పర్యావరణ విభాగం జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సత్యనారాయణ వీరు ఇరువురు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రయంలో జనసేన నాయకులు, మోటూరు సన్యాసినాయుడు ' మాజీ కార్పొరేటర్ దుల్లా రామ్ నాయుడు, 79 వ వార్డు జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కింతాడ ఈశ్వరరావు,పిల్లా శివ కృష్ణ , లక్కరాజు శ్రీనివాస్,  మరియు జనసైనికులు జనసేన పార్టీ నాయకులు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గోన్నారు...

Related Posts