YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కూకట్ పల్లి సెంటర్ లో ఏజెంట్ల ఆందోళన

కూకట్ పల్లి సెంటర్ లో ఏజెంట్ల ఆందోళన

హైదరాబాద్ డిసెంబర్  4, 
కూకట్ పల్లి ఓటింగ్ కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్లు అందోళనకు దిగారు. వివేకానంద నగర్ డివిజన్ లో ని బూత్ నెంబర్ 63 లో 125 ఓట్లు అధికంగా వచ్చాయని అభ్యంతనం వ్యక్తం చేసారు. పోలింగ్ రోజు 354 ఓట్లు పొలయ్యాయని, కౌంటింగ్ రోజు మాత్రం 574 ఉన్నాయని బీజేపీ ఏజెంట్లు ఆరోపించారు.  అధికారులు సర్దింప్పడంతో వారు శాంతించారు.

Related Posts