YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు తెలంగాణ

గంజాయి పట్టి వేత

గంజాయి పట్టి వేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం సిఐ రాజు,  టిఎస్ఎస్పి సిబ్బందితో కలిసి  శనివారం ఉదయం జగ్గారం క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వాహానం లో 163 ప్యాకెట్లలో ఉన్న 326 కేజీల గంజాయిని  అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నామని  తెలిపారు.  వాహనంలో ఇద్దరు వ్యక్తులు ముకుంద కారా, మధులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. నిందితులు ఒడిశా రాష్ట్రంలోని మల్కానగిరి జిల్లా నుంచి ఈ గంజాయిని తరలిస్తుండగా స్వాదీనం చేసుకునన్నామని సిఐ వెల్లడించారు. వీరిద్దరు ఒడిశా  జిల్లా నుండి తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్ కు కు అక్రమంగా తరలిస్తున్నారని అయన అన్నారు.

Related Posts