YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

నిమ్మగడ్డపై మంత్రి కొడాలి నాని మండిపాటు

నిమ్మగడ్డపై మంత్రి కొడాలి నాని మండిపాటు

ఏపీ స్థానిక ఎన్నికల నిర్వహణ అంశంపై రాష్ట్ర గవర్నర్ విశ్వభూ షణ్కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ లేఖ రాయడాన్ని మంత్రి కొడాలి నాని తీవ్రంగా తప్పుపట్టారు.ఫిబ్రవరి వరకే స్థానిక సంస్థల గడువు ఐదేళ్లు పూర్త యిందని.. అప్పుడెందుకు ఎన్నికలు నిర్వహించలేదని నిలదీశారు. చంద్ర బాబు ఏది చెబితే అది చేసే వ్యక్తి నిమ్మగడ్డ అంటూ విరుచుకుపడ్డారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం పంచాయతీల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేస్తుందని మంత్రి కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ అలా జరగకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని టీడీపీకి సవాల్ విసిరారు. కాగా, భవిష్యత్లో ఏపీలో కూడా టీడీపీ కనుమరుగవడం ఖాయమని మంత్రి కొడాలి జోస్యం చెప్పారు.కి నీరు చేరి జనజీవనం స్తంభించింది.

Related Posts