YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రైతుల కు వెంటనే పంట నష్టపరిహారం అందించాలి -జనసేన ఇంచార్జి బొటుకు రమేష్ బాబు

రైతుల కు వెంటనే  పంట నష్టపరిహారం అందించాలి -జనసేన ఇంచార్జి బొటుకు రమేష్ బాబు

జనసేన అధినేత, పవన్ కళ్యాణ్  పిలుపు మేరకు నివార్ తుఫాను వలన పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం  తక్షణమే నష్టపరిహారంగా ఆర్థిక సాయం అందించాలని కోరుకుంటూ సోమవారం   ప్రకాశం జిల్లా దర్శి  ఎం అర్ ఓ కార్యాలయం ఆవరణలో  జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇంచార్జి  బొటుకు రమేష్ బాబు  ఆధ్వర్యంలో, బీజేపీ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి  యేరువ లక్ష్మీ నారాయణ రెడ్డి తో కలిసి ఒకరోజు నిరాహార దీక్ష చేసారు. ఈ కార్యక్రమం లో  దర్శి నియోజకవర్గ జనసైనికులు మరియు బీజేపీ నాయకులు,  కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Related Posts