YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీజేపీ ధర్నా

బీజేపీ ధర్నా

విశాఖలో బీజేపీ నేతలు నిరసనకు దిగారు.టిడ్కో ఇళ్ల కేటాయింపులో కోత విదించిన ప్రభుత్వం చర్యను నిరసిస్తూ విశాఖ ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ నిరసన వ్యక్తం చేశారు.నియోజకవర్గ పరిధిలో నివాసముంటున్న 480 ఇళ్లకు గాను ఇప్పుడు కేవలం 280 ఇళ్లు నిర్మించడంపై విష్ణుకుమార్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు.పూర్తి స్ధాయిలో 480 ఇళ్లను నిర్మించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ నిర్ణయంతో మిగిలిన 200 మంది కుటుంబాలు రోడున పడే పరిస్ధితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందించి తగిన న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు..

Related Posts