YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

తెరాసనే ప్రజల పార్టీ

తెరాసనే ప్రజల పార్టీ

తెలంగాణ ఎమ్మెల్సీ పూర్ణం సతీష్ కుమార్ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు తెలంగాణలోకి కొన్ని దుష్ట శక్తులు ప్రవేశించాయి. దుష్ట శక్తులనుండి తెలంగాణ ప్రభుత్వాన్ని కాపాడాలని స్వామిని ప్రార్ధించాను. . తెలంగాణలో అన్నీమతాలు వారు సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. కొన్ని మత తత్వశక్తులు మతఛాందస్తాన్ని నరనరాల్లోకి ఎక్కించుకొని విచ్చిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
టీ.ఆర్.ఏస్ అనేది  ఓ మహాశక్తి ...ఎన్ని దుష్ట శక్తులు ఏకమైనా దాన్ని విచ్ఛిన్నం చెయ్యలేరు. భాజపా నాయకులు అల్పసంతోషంతో ఉన్నారు...ఈ విజయం శాశ్వతం కాదు. తెలంగాణ ప్రజల పార్టీ,తెలంగాణ ఇంటి పార్టీ ఒక్కటే  అది టీ.ఆర్.ఏస్ మాత్రమేనని అన్నారు.

Related Posts