YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు ఆంధ్ర ప్రదేశ్

రెడ్డిగూడెంలో ఘర్షణ…పలువురికి గాయాలు

రెడ్డిగూడెంలో ఘర్షణ…పలువురికి గాయాలు

పశ్చిమ గోదావరి   బుట్టాయగూడెం మండలం రెడ్డి గూడెం లో గిరిజనులు, గిరిజన నేతరుల మధ్య ఘర్షణ నెలకొంది. ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. . క్షతగాత్రులను పోలవరం మండలం ఎల్ ఎన్ డీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపధ్యంలో రెడ్డిగూడెం లో పోలీసు  బలగాలను భారీగా మోహరించారు. నలుగురిని గిరిజనులు అదుపులోకి తీసుకున్నారు. గిరిజనులను అదుపులోకి తీసుకోవడంతో ఎస్సై జీపును  గిరిజనులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకున్న గిరిజనులను విడుదల చేయాలంటూ మరోసారి గిరిజనులు అందోళనకు దిగారు.

Related Posts