YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు ఆంధ్ర ప్రదేశ్

లక్ష రూపాయలకోసం తల్లీదండ్రుల హత్య

లక్ష రూపాయలకోసం తల్లీదండ్రుల హత్య

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట లో దారుణం జరిగింది. భర్తతో కన్న తల్లి, తండ్రి ని కూతురు హత్య చేసింది. ఈ ఘటన గ్గయ్యపేట మండలం బండిపాలెం లో జరిగింది. వాలంటీర్ గా పని చేస్తున్న వాలంటీర్ బాబురావు తన అత్తమామలను హతమార్చాడు. దీనికి హతుల కన్నకూతురు మనీషా సహకరించింది.  మూడు నెలల క్రితం బాబురావు, మనీషా ప్రేమ వివాహం  చేసుకున్నారు. తరువాత లక్ష రూపాయలు కట్నం కింద ఇవ్వాలని బాబురావు అత్తామామలను అడిగారు. వున్న ఇల్లు అమ్మి డబ్బులు ఇవ్వాలని మనీషా కూడా తల్లితండ్రులో గొడవ పడింది. వారు ఒప్పుకోక పోవడం తో  ఇద్దరి పీక కోసి చంపేసారు.  ప్రస్తుతం బాబురావు, మనీషా ఇద్దరూ పరారీలో వున్నారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts