YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

368 రోజులకు చేరుకున్న అమరావతి ఉద్యమం

368 రోజులకు చేరుకున్న అమరావతి ఉద్యమం

రాజధాని గ్రామాల రైతుల నిరసనలు, మహిళల నిరసనలు 368వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగుతోందన్నారు.  ప్రభుత్వం చెప్పేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు చెబుతున్నారు. కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోందన్నారు.

Related Posts