YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

క్రిస్మస్ శోభతో చర్చిలు

క్రిస్మస్ శోభతో చర్చిలు

రాజమండ్రి డిసెంబర్ 24, 
క్రిస్మస్ వేడుకలకు తూర్పుగోదావరి జిల్లాలో పలు చర్చిలు సర్వాంగ సుంద రంగా ముస్తాబయ్యాయి. చర్చిలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.పలు ప్రార్థనా మంది రాల్లో జరిగే క్రిస్మస్ వేడుకలకు ప్రార్థన లకు ముస్తాబయ్యాయి. ఆయా ప్రార్థనా మందిరాలలో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.దింతో  క్రిస్మస్ సందడి మొదలైంది. వేడుకకు చర్చిలను ముస్తాబు చేశారు. క్రైస్తవులు తమ గృహాలను క్రిస్మస్ ట్రీలు, క్రిస్మస్ స్టార్లతో అలంకరించి యేసు పుట్టిన రోజు వేడుకలకు క్రైస్త వులు సర్వం సిద్ధం చేస్తున్నారు. వేడుకలను ఘనంగా జరుపుకునేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు.రంగురం గుల విద్యుత్ దీపాల ఏర్పాటుతో చర్చిలు కళకళలాడుతున్నాయి.

Related Posts