YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తిరుమలలో ప్రముఖులు

తిరుమలలో ప్రముఖులు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు పలువురు ప్రముఖులు శ్రీవారిని  దర్శించుకొని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో సూప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే,  సూప్రీంకోర్టు న్యాయమూర్తి ఇందు మల్హోత్రా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాద్ రావు.ఏపీ మంత్రులు బాలినేని శ్రీనివాస్,అవంతి శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి మోపిదేవి వెంకటరమణ,మంత్రి ఆదిమూలం సురేష్. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, పార్లమెంటు సభ్యులు వేమీరెడ్డి ప్రభాకర్ రెడ్డి,మిధున్ రెడ్డి. యంపీ గోరంట్ల మాదవ్, తెలంగాణ మంత్రి హరిష్ రావ్,నూతన సీయస్ ఆదిత్యనాధ్,జస్టిన్ సివి నాగార్జున్ రెడ్డి ఏపి ఎలక్ట్రాకల్,  .స్పెషల్ ఛిఫ్ సెక్రటరీ వై. శ్రీలక్ష్మీ, ఏపీ హైకోర్టు జస్టిస్ మానవేంద్రనాధ్.తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.తెలంగాణ హైకోర్టు జస్టిస్ అమర్నాథ్ గౌడ్, తెలంగాణ మాజీ బోర్డు మెంబర్ సండ్ర వెంకటవీరయ్యసర్కారీ వారి పాట చిత్ర డైరెక్టర్ పరుశురాం తదితరులు ఉన్నారు

Related Posts