YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

కాంగ్రెస్ లోకి భారీ చేరికలు

కాంగ్రెస్ లోకి భారీ చేరికలు

నల్లగొండ జిల్లా తిరుమల గిరి సాగర్ మండలం గరికెనెట్ తండా లో తెరాస  నుండి కాంగ్రెస్ పార్టీలోకి మా జీ మంత్రి, పార్టీ సినీయర్ నేత  జానా రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు జరిగాయి. వారందరికి కండువాలు కప్పి జానా రెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జానారెడ్డి మాట్లాడుతూ గత 7సవత్సరాలు గా అభివ్రుది కుంటు బడింది. దాదాపు గా ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య గిరిజనులకు పట్టా పాస్ బుక్ లు ఇవ్వకపోగా రైతులని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.  మా హయం లో ప్రతి గ్రామ పంచాయితీ లోలింక్ రోడ్లు వీధి దీపాలు ఇందిరమ్మ ఇళ్ళని నిర్మించాం. ఆ  ఘనత    కాంగ్రెస్ ప్రభుత్వానిదే.   తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ లు ఎక్కడికి పోయాయి. మూడు ఎకరాల భూమి ఎటుపోయింది. డబుల్ బెడ్ రూమ్ లు ఎటుపోయాయి అని ప్రభుత్వం ని నిలదీశారు

Related Posts