YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఏపీ గవర్నర్ తో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ భేటీ

ఏపీ గవర్నర్ తో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ భేటీ

విజయవాడ జనవరి 12
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ మంగళవారం నాడు ఏపీ గవర్నర్ భిశ్వ భూషణ్ హరిచందన్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. దత్తాత్రేయ కు రాజ్ భవన్ లో గవర్నర్ కార్యదర్శి ముఖేష్  కుమార్ మీనా స్వాగతం పలికారు. ఏపీ గవర్నర్ అయనకు మెమెంటోతో సత్కరించారు. దత్తాత్రేయ ఏపీ గవర్నర్ ను హిమాచలి టోపి, శాలువాతో సత్కరించారు. ఇరువురు గవర్నర్ లు కొంతసేపు పలు అభివృద్ది కార్యక్రమాలపై చర్చించారు.

Related Posts