YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..టెంపో బస్సు ఢీ..పదకొండు మంది మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..టెంపో  బస్సు ఢీ..పదకొండు మంది మృతి

కర్ణాటక రాష్ట్రం ధార్వాడ - గోవా మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో పదిమంది దాకా తీవ్ర గాయాలపాలయ్యారు. ధార్వాడ నుండి గోవాకి వెళ్తున్న ఓ ప్రైవేట్

ట్రావెల్ బస్సును టెంపో ఢీకొనడంతో ఈ ప్రమాదంలో బస్సు పై ముద్దుల ఉద్యోగ బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది దుర్మరణం చెందారు. పొగమంచు అధికంగా ఉండడంతో ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీకొన్న ట్లు తెలుస్తోంది. ప్రమాద

సంఘటనలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయింది. మృతుల్లో ఇద్దరు పురుషులు 9 మంది మహిళలు ఉన్నారు. మృతదేహాలను ధార్వాడ ప్రభుత్వాసుపత్రికి మృతదేహాల తరలింపు

Related Posts