కర్ణాటక రాష్ట్రం ధార్వాడ - గోవా మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో పదిమంది దాకా తీవ్ర గాయాలపాలయ్యారు. ధార్వాడ నుండి గోవాకి వెళ్తున్న ఓ ప్రైవేట్
ట్రావెల్ బస్సును టెంపో ఢీకొనడంతో ఈ ప్రమాదంలో బస్సు పై ముద్దుల ఉద్యోగ బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది దుర్మరణం చెందారు. పొగమంచు అధికంగా ఉండడంతో ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీకొన్న ట్లు తెలుస్తోంది. ప్రమాద
సంఘటనలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయింది. మృతుల్లో ఇద్దరు పురుషులు 9 మంది మహిళలు ఉన్నారు. మృతదేహాలను ధార్వాడ ప్రభుత్వాసుపత్రికి మృతదేహాల తరలింపు