YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎస్ఈసీ స్పీడ్ తగ్గించుకోవాలి ఎంపీ బాలశౌరీ

ఎస్ఈసీ స్పీడ్ తగ్గించుకోవాలి ఎంపీ బాలశౌరీ

తాడేపల్లి జనవరి 25, తెలుగు గడ్డ కోసం ఎన్నికలు పెడుతున్నారా లేదా నిమ్మగడ్డ కోసం ఎన్నికలు పెడుతున్నారు. నిమ్మగడ్డకు తొందర ఎక్కువ అయింది..స్పీడ్ తగ్గించుకోవాలి. ఓ వైపు ప్రజలు, ఉద్యోగులు మా ప్రాణాలు ముఖ్యం అంటుంటే ఈయనకు తొందరెందుకని వైసీపీ ఎంపీ బాలశౌరీ ప్రశ్నించారు. నిమ్మగడ్డ మాత్రం  గ్లాస్ షీల్డ్ లో 5 మీటర్ల దూరంలో మీడియా సమావేశం పెట్టొచ్చు. మిగిలిన వాళ్ళ ప్రాణాలు మాత్రం ముఖ్యం కాదా అని అడిగారు. ఈయన, చంద్రబాబు, లోకేష్ బాబు వెళ్లి హైదరాబాద్ లో కూర్చుంటారు.   ఇక్కడ ప్రజలు మాత్రం కోవిడ్ తో ప్రాణాలు ఫణం గా పెట్టి ఓట్లు వేయాలా అని ప్రశ్నించారు.

Related Posts