YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

2021 సెస్సులు

2021 సెస్సులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1, బడ్జెట్ లోకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌.. కొత్త‌గా వ్య‌వ‌సాయ మౌలిక స‌దుపాయాల సెస్ విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సెస్‌ను వివిధ ఉత్ప‌త్తుల‌పై విధించ‌నున్నారు. ఈ సెస్‌ను దేనిపై ఎంత విధించారో ఇప్పుడు చూద్దాం.
- పెట్రోల్‌పై రూ.2.5, డీజిల్‌పై రూ.4
- బంగారం, వెండిపై 2.5 శాతం
- ఆల్క‌హాల్ ఉత్ప‌త్తుల‌పై 100 శాతం
- ముడి పామాయిల్‌పై 17.5 శాతం
- ముడి సోయాబీన్‌, స‌న్‌ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌పై 20 శాతం
- ఆపిల్స్‌పై 35 శాతం
- బొగ్గు, లిగ్నైట్‌, పీట్‌ల‌పై 1.5 శాతం
- ప్ర‌త్యేక‌మైన ఫెర్టిలైజ‌ర్ (యూరియాలాంటివి)పై 5 శాతం
- బ‌టానీల‌పై 40 శాతం
- కాబూలీ చ‌నాపై 30 శాతం
- శ‌న‌గ‌ప‌ప్పుపై 50 శాతం
- ప‌త్తిపై 5 శాతం

Related Posts