YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

దొంగ సోదరుల ఆరెస్టు

దొంగ సోదరుల ఆరెస్టు

కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 8 
సైబరాబాద్ పోలీసు జీడిమెట్ల పి.యస్  పరిధి  కుత్బుల్లాపూర్  చౌరస్తా దగ్గర  పోలీసులు వాహనాల తనిఖీలలో  ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో  వారు అన్న తమ్ములయిన మహమ్మద్  పరూక్, మహమ్మద్  జాపర్ లు   పాత నేరస్తులుగా  గుర్తించారు. వారి దగ్గర నుండి  7 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో  కూడ వీరు  35 కేసుల్లో నిందితులు గా వున్నారని గుర్తించారు. నిందితులు  ఇద్దరూ #చింతల్ లో నివాసముంటూ ఆటో నడుపుతున్న వీరు ఆటోలను తస్కరించి వీటిని మహరాష్ట్ర నాందేడ్ కు చెందిన ఖురేషి కు విక్రయించేవారు. వారిద్దరితోపాటు రిసీవర్  ఖురేషి ని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

Related Posts