నెల్లూరు ఫిబ్రవరి 9
నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి పంచాయతీ లోని శంబునిపాళెంలో 89 వార్డులకు సంబందించి ఆ గ్రామ ప్రజలు పోలింగ్ ను బాయికాట్ చేసారు. ఈ గ్రామంలో1100 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ గత 30 సంవత్సరాలుగా శంబుని కులంకు సంబందిచిన కులస్తులు ఉన్నారు. అయితే వీరు మమ్మల్ని ఎస్సీలుగా కేటాయించమని కొద్ది సంవత్సరాలుగా పోరాడుతున్నారు. అయితే ఈ వార్డులకు సంబందిచి ఓసి రిజర్వేషన్ ఇవ్వటంతో అక్కడ వారు పోలింగ్ ను బయికాట్ చేసారు.