YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

 శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డు పై ప్రమాదం…. 25 మందికి తప్పిన ప్రమాదం.

 శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డు పై ప్రమాదం…. 25 మందికి తప్పిన ప్రమాదం.

 శంషాబాద్ ఔటర్ రింగు రోడ్డు పై ప్రమాదం…. 25 మందికి తప్పిన ప్రమాదం.
రంగారెడ్డి ఫిబ్రవరి 16, 
శంషాబాద్ ఔటర్ రింగ్ఉ రోడ్డు పై ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఇరవై మందికి ప్రాణాపాయం తప్పింది.  డిసియం వ్యాన్ లో ఆంధ్రప్రదేశ్ నుండి పటాన్ చెరువు కు   25 మంది కార్మికులు బయలుదేరారు. వ్యాను  శంషాబాద్ వద్ద డివైడర్ ను ఢీకొట్టింది.  సైబరాబాద్ కమిషనరేట్ పరిధి ఆర్జీఐఏ పిఎస్ పరిధిలోని కోత్వాల్ గూడా ఔటర్ రింగ్ రోడ్డు పై ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో అందరికి సల్పగాయాలు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణం డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో పాటు ఓవర్ స్పీడ్,  అజాగ్రత అని తెలుస్తుంది.

Related Posts