YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

న్యాయవాది గట్టు వామనరావు దంపతుల హత్యకు నిరసనగా లాయర్ల నిరసన

న్యాయవాది గట్టు వామనరావు దంపతుల హత్యకు నిరసనగా లాయర్ల నిరసన

న్యాయవాది గట్టు వామనరావు దంపతుల హత్యకు నిరసనగా లాయర్ల నిరసన
హైదరాబాద్ ఫిబ్రవరి 17,

న్యాయవాది గట్టు వామనరావు దంపతుల హత్యకు నిరసనగా న్యాయావాదులు గురువారం నాడు రంగా రెడ్డి  జిలఅ్లా కోర్టు ముందు ధర్నా నిర్వహించారు. నిందింతులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.     కేసులను వాదిస్తున్న న్యాయవాదులకు తెలంగాణలో రక్షణ లేదని ప్రభుత్వం వెంటనే రిస్క్ ఉన్న న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.   వెంటనే ఈ కేసును సి.బి.ఐ కి అప్పగించి వామనరావు దంపతుల హత్యపై నిస్పాక్షికంగా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.  వామనరావు దంపతుల  హత్యలో రాజకీయ పార్టీలు నాయకులు,ప్రభుత్వం అధికారుల హస్తం ఉందని ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు.  ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి వెంటనే నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Related Posts