పెంచిన పెట్రోల్ డీజిల్. ధరలను వెంటనే తగ్గించాలి
హైదరాబాద్ ఫిబ్రవరి 24,
కేంద్ర ప్రభుత్వం. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్. ధరలను. తగ్గించాలని.. శంషాబాద్ లోని. అంబేద్కర్ చౌరస్తాలో.. శంషాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ. యువ నాయకులు ఆధ్వర్యంలో. మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గడ్డం శేఖర్ యాదవ్. కౌన్సిలర్ సంజీవ్ యాదవ్.ఎస్సీ సెల్ సెల్ అధ్యక్షుడు.జల్ పల్లి.నరేందర్. ఆధ్వర్యంలో పెంచిన ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని.నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మరియు. బిజెపి. డౌన్ డౌన్. అంటూ.ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ.కెసిఆర్ డౌన్ డౌన్ అంటూ.నినాదాలు చేశారు.. వచ్చే ఎన్నికలలో. సెంట్రల్ లో. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో.. రాచమల్ల జగన్మోహన్.చాకలి యాదయ్య. బొబ్బిలి కృష్ణయ్య. పాండు. రామకాంత్ .. అశోక్. మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు