YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వ లక్షాలకు అనుగుణంగా పని చెయ్యాలి ఎమ్మెల్యే రోజా

ప్రభుత్వ లక్షాలకు అనుగుణంగా పని చెయ్యాలి ఎమ్మెల్యే రోజా

ప్రభుత్వ లక్షాలకు అనుగుణంగా పని చెయ్యాలి
ఎమ్మెల్యే రోజా
చిత్తూరు ఫిబ్రవరి 25
చిత్తూరు జిల్లా వడమాలపేట మండ లంలోని సర్పంచులు, ఉపసర్పంచులు ఎమ్మెల్యే  ఆర్.కె.రోజా*ని ఘనంగా సత్కరించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం వాలం టీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.రాష్ట్ర ప్రజలందరూ ఆదరిస్తు న్నారని,జగన్ చేస్తున్న అభివృద్ధికి జేజేలు పలుకుతు న్నారని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రజల కోసం అంకితభావంతో పనిచేయాలని కోరారు.

Related Posts