YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కార్ల ర్యాలీ తో కిక్కిరిసిపోయిన 44 నంబర్ జాతీయ రహదారి

కార్ల ర్యాలీ తో కిక్కిరిసిపోయిన 44 నంబర్ జాతీయ రహదారి

నిజామాబాద్‌ మార్చ్ 1
జిల్లాలోని నవీపేట మండలం జన్నేపల్లి గ్రామంలో ఉన్న పురాతన ఆలయాన్ని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అభివృద్ధి చేశారు. సుమారు కోటి రూపాయలతో శివాలయాన్ని సకల సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ఈ చారిత్రక ఆలయాన్ని సందర్శించేందుకు ఎమ్మెల్సీ కవిత జిల్లా ప్రజాప్రతినిథులతో కలిసి నిజామాబాద్ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మైనంపల్లి.. హైదరాబాద్ నుంచి సుమారు రెండు వందల కార్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికేందుకు 150 కిలోమీటర్ల మేర స్వాగత తోరణాలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి వస్తున్న భారీ ర్యాలీ తో జాతీయ రహదారి 44 కిక్కిరిసిపోయింది.

Related Posts