YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

బోగీలనుంచి వేరువడిన రైలు ఇంజన్

బోగీలనుంచి వేరువడిన రైలు ఇంజన్

జనగామ మార్చి 2, 
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ వద్ద దానాపూర్ ఎక్స్ప్రెస్ కు ఎక్స్‎ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. బోగీల నుంచి విడిపోయిన ఇంజన్ ముందుకెళ్లి పోయింది. దాదాపు 500 మీటర్ల తరువాత ఇంజన్ ఆగిపోయింది. ఘటనతో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులు, సబ్బంది రంగంలోకి దిగి  బోగీలను ఇంజన్ వెనక్కు తీసుకువచ్చి బిగించారు. సుమారు గంటపాటు స్టేషన్ ఘన్‎పూర్ లో బోగీలు నిలిచిపోయాయి.

Related Posts