YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎంపీ విజయసాయిరెడ్డి నిరసన

ఎంపీ విజయసాయిరెడ్డి నిరసన

విశాఖపట్నం మార్చి 5, 
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రవేటికరణంకు వ్యతిరేకంగా విశాఖలో వామపక్షాలు చేపట్టిన నిరసన ప్రదర్శ నలో విశాఖ ఉక్కు నినాదం మార్మోగిం ది.మద్దిలపాలెం కూడలి వద్ద ప్రజా సంఘాలు చేపట్టిన నిరసనలు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి కన్న బాబు పాల్గొన్నారు.స్టీల్ ప్లంట్ ప్రవేటీక రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పోరాటం చేస్తోందని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయ మార్గా లు చూపించారని వాటిని ఆచరిస్తే లాభాలు వస్తాయని చెప్పారు. ప్రవేటీ కరణ నిర్ణయాన్ని పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నామని,సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాసి స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణంకు వ్యతిరేకంగా గళమెత్తితే చంద్రబాబు మాత్రం డ్రామాలు అడుతున్నారని, రాజీనామాలు వల్ల ఉపయోగం లేదని కేంద్రంతో వైసీపీ పోరాటం కొనసాగిస్తోందని చెప్పారు.

Related Posts