YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మోడీతో కేసీఆర్ ములాకత్ ఎంపీ రేవంత్ రెడ్డి

మోడీతో కేసీఆర్ ములాకత్ ఎంపీ రేవంత్ రెడ్డి

హైదరాబాద్ మార్చి 5, 
ముఖ్యమంత్రి  కేసీఆర్, ప్రధాని మోడీ  కలసి అందమైన హామీ లు ఇస్తూ మేకిన్ ఇండియా అని ఒకరు, తెలంగాణ అభివృద్ధి అని ఒకరు మభ్య పెడుతున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కూకట్ పల్లి లో అయన మాట్లాడారు. ప్రభుత్వ లను ప్రశ్నించే వాళ్ళను ఎన్నికల్లో ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. రైతుల రుణమాఫీ, గిరిజనులు రిజర్వేషన్ కోసం శాసన మండలి లో ప్రశ్నించాడానికి చిన్న రెడ్డి ని నిలబెట్టం. జర్నలిస్టుల ఇంటి గురించి మరచి పోవాల్సిందే..మభ్యపెట్టి అవమానించారు. కేటీఆర్ కి సూటి సవాల్. మెడితో కొట్లాటకు సిద్ధమా అని ప్రశ్నించారు.  తెలంగాణ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల కోసం  ,తెలంగాణ ప్రత్యేక అభివృద్ధి కోసం ఢిల్లీ లో జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష కు రావాలి. కేసీఆర్ డిల్లీ వెళ్లి మోడీతో ములకత్ అయ్యారు. అందుకే మౌనంగా ఉన్నారని అయన అన్నారు.  రైతుకి ఉరి తాళ్ళు లా మారుతున్న చట్టాలను కేసీఆర్ ఎందుకు వ్యతిరేకించటం లేదు. కేసీఆర్ కుర్చీకి కొడుకుతోనో కుతురుతోనో ప్రమాదం ఉంది... ఈ ఎన్నిక వల్ల ఏ ప్రమాదం లేదని రేవంత్ అన్నారు.

Related Posts