YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వాలంటీర్లు ఫోన్లు ఇచ్చేయాల్సిందే ఏసీ హైకోర్టు

వాలంటీర్లు ఫోన్లు ఇచ్చేయాల్సిందే ఏసీ హైకోర్టు

అమరావతి మార్చి 6, 
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డు వాలంటీర్లు తమ ఫోన్లను ఎన్నికల అధికారులకు అప్పగించాలని ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది .  వెంటనే ఫోన్లను మున్సిపల్ కమిషనర్లకు సరెండర్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది .  ఎన్నికల పనులపై ఫోన్లు ఉపయోగిస్తే చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఉంటుందని తెలిపింది.   ఫోన్లు అప్పగించాల్సిన అవసరం లేదని ఇటీవల సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఎస్ఈసీ  డివిజన్ బెంచ్ కు వెళ్లగా ఈ తీర్పు వచ్చింది...

Related Posts