తెలంగాణలో మహిళలకు పెద్ద పీట
హైదరాబాద మార్చి 8
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంటర్ నేషనల్ ఆర్య వైశ్య ఫెడరేషన్ అధ్యర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ మహిళ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తున్నారని , మహిళలకు షాధి ముబారక్, కల్యాణ లక్ష్మి, వితంతుల పెన్షన్, చేస్తున్న కార్యక్రమాలు అభినందించాల్సిన విషయం.., అంతేకాకుండా నిన్నటి హైదరాబాద్ లో జరిగిన ఎన్నికల్లో మహిళల మేయర్ ని , డిప్యూటీ మేయర్ ని మహిళలను చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిది అని అన్నారు.. ఈ నెల 14 వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణి ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.