YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గుత్తిలో ప్రశాంతం

గుత్తిలో ప్రశాంతం

అనంతపురం మార్చి 10, 
అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో  కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ కొనసాగింది.    గుత్తి మున్సిపాలిటీ పరిధిలో 25వార్డులకు గాను 6 ఏకగ్రీవాలు అవ్వడంతో  మిగిలిన 19వార్డులకు  56 మంది  కౌన్సిలర్ అభ్యర్థులు పోటిలో ఉన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు  చేశారు.మున్సిపాలిటీ పరిధిలో 37,182 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.ఉదయం 7గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరిగింది.  చెట్నేపల్లి , పట్టణంలోని ఎస్వీ జూనియర్ కళాశాల , ఎం.యస్  జూనియర్ కళశాలలోని పొలింగ్ కేంద్రాలలో ఉదయం 7గంటల నుండి ఓటర్లు బారులు తీరారు...

Related Posts